NDL: బనగానపల్లె పట్టణంలోని తెలుగుపేట మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి బీసీ స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి.. పాఠశాలల్లోని సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.