AKP: సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందరూ రాజ్యాంగానికి బద్ధులై నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కలెక్టర్ విజయకృష్ణన్, పంచకర్ల రమేష్ బాబు, ఎస్పీ తుహీన్ సిన్హా విద్యార్థినులకు 426 సైకిళ్లు పంపిణీ చేశారు. బాలికలు బాగా చదువుకుని ఉన్నత విద్యావంతులు కావాలని సూచించారు.