SKLM: ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో చాకిపల్లి గ్రామానికి చెందిన బి. సుహాషిణి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. లక్ష చెక్కును ఆమె కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.