E.G: రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం వెలుగు (సెర్ప్) కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో VOAలకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాలకు చెందిన మొత్తం 189 మంది VOAలకు మొబైల్స్ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా సంఘాల సేవలు అభినందనీయమని, డిజిటల్ సేవలతో గ్రామాభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు.