PPM: ఆవాస్ ప్రధానమంత్రి యోజన(పీఎంఏవై2.0) పథకం కింద అర్హత కలవారు దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అర్హత కలిగి గతంలో ఇల్లు మంజూరు కాని వారు ఇల్లు మంజూరు చేయటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. సచివాలయం వద్ద ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.