SKLM: టెక్కలి మండలం స్థానిక అంబేద్కర్ జంక్షన్ సమీపంలో నివాసం ఉంటున్న ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. భార్య భర్తల మనస్పర్థల కారణంగా మనస్తాపానికి చెందిన నాగులు కుమారి(20) ఆదివారం ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకుంది. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి చేరుకుంది. స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు.