ATP: కంబదూరు మండల కేంద్రంలో చేపట్టిన ఉపాధి హామీ పనులలో టీడీపీ నాయకులు అవినీతి, అక్రమాలు చేశారని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురంలోని DWMA కార్యాలయంలో పీడీకి ఫిర్యాదు చేశారు. ఉపాధి హామీ పనులలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని కోరారు.