KDP: సింహాద్రిపురం మండలం బిదినం చెర్ల గ్రామంలో పార్వతమ్మ(80)అనే వృద్ధురాలు అనుమానస్పద స్థితిలో మృతి చెందినది. మృతురాలి ఇంటికి గత 4రోజులుగా తాళం వేసి ఉండగా ఇంటిలో నుంచి దుర్వాసన వస్తుంటే స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.