అన్నమయ్య: వైసీపీ మదనపల్లె ముస్లిం ఐక్యవేదిక పట్టణ అధ్యక్షుడిగా షేక్ గుండ్లూర్ మహమ్మద్ ఫయాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన ఎంపీ మిథున్ రెడ్డి, ఇంఛార్జ్ నిస్సార్ అహ్మద్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అధికార ప్రభుత్వంలో ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతానని స్పష్టం చేశారు.