KDP: తక్షణమే రైతులను ఆదుకోవాలని మైదుకూరు మాజీ MLA శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు కడపలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడాది రూ.20వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ, రైతులకు కనీసం మద్దతు కూడా ఇవ్వకుండా రైతులు నడ్డి విరిస్తుందన్నారు.