GNTR: సత్తనపల్లి మండలంలో గుంతల మయంగా ఉన్న రోడ్లకు ఆర్అండ్బి శాఖ మరమ్మతులు చేపట్టింది. రామకృష్ణాపురం అడ్రోడ్ నుంచి గుడిపూడి, పెద్ద మక్కెన వరకు కాలచక్ర రహదారిపై ఉన్న గుంతలను పూడ్చారు. గతంలో అడుగుకు ఒక గుంత ఉండదని ఇప్పుడు మరమ్మతులు చేపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు లేకుండా ప్రయాణం కొనసాగిస్తున్నారని ప్రజలు వాహనదారులు తెలిపారు.