NTR: ఏపీ మైన్స్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన చంద్ర శేఖర్ను మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో ఇవళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్ర శేఖర్కు మంత్రి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చంద్రశేఖర్ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.