KRNL: తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన సి.లలిత(28) భర్త శివ తాగుడకు బానిసై ఆర్థిక ఇబ్బందుల వల్ల భర్త మారడని మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నట్లు లలిత తల్లి రామలక్ష్మి తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు జొన్నగిరి ఎస్సై మల్లికార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి కూతురు, కొడుకు ఉన్నారు.