ATP: ఏళ్ల తరబడి సేవలందిస్తున్న గిరిజన గురుకుల ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి కోరారు. సోమవారం ఆయన అనంతపురం జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయం ముందు గిరిజన గురుకుల ఉద్యోగులతో కలసి ఆయన ధర్నా చేపట్టారు.పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.