SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ను శుక్రవారం ఆమదాలవలస పెన్షనర్ల సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు సంఘం అధ్యక్షులు ఎస్ సిమ్మి నాయుడు తెలిపారు.పెన్షనర్ల సంఘం సామాజిక భవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరారు. ఇందుల్లో ప్రధాన కార్యదర్శి జనార్దన్ రావు, ట్రెజరర్ హెచ్ వి సత్యనారాయణ, మాజీ ఎమ్మార్వో రామారావు, సభ్యులు పాల్గొన్నారు.