KRNL: తిరుమల శ్రీవారిని ఆదివారం ఆలూరు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి దర్శించుకున్నారు. దర్శనానంతరం స్వామివారి ఆశీస్సులు స్వీకరించిన ఆమె.. నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాలు, శ్రేయస్సు, సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని, భగవంతుని కృపతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవ కొనసాగిస్తానన్నారు.