GNTR: అమరావతి సచివాలయంలో రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలను నివారించేందుకే హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో భవిష్యత్తులో పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు.