GNTR: దివ్యాంగుల సమస్యలను తెలుసుకునేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయి కాంత్ వర్మ స్వయంగా వారి వద్దకే వెళ్లి అర్జీలు స్వీకరించారు. ప్రత్యేక PGRS కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీల నుంచి వినతులు స్వీకరించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.