KRNL: వెల్దుర్తిలో ఎన్ఆర్ఐ డైరెక్టర్ షణ్ముఖ్కు సీపీఐ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఇవాళ నేతలు వినతిపత్రం అందజేశారు. ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, విబి-జిరామ్ జి బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూలీలకు ఏడాదికి 200 పని దినాలు, రోజుకు రూ.800 కూలి ఇవ్వాలని కోరారు. ఫేస్ యాప్ విధానాన్ని రద్దు చేయాలని సూచించారు.