NLR: సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామంలో సాగు నీటి సంఘం ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. దీనిలో భాగంగా అధ్యక్షుడిగా గుత్తా వెంకట కృష్ణయ్య నాయుడు, ఉపాధ్యక్షుడిగా కోసూరు బాలకృష్ణయ్య సభ్యులుగా పెమ్మసాని పార్ధసారధి నాయుడు, వేలూరు సంజీవయ్య నాయుడు, కోసూరు చిన్నబ్బయ్య,పెమ్మసాని ప్రసాద్ నాయుడు ఎన్నికయ్యారు. వారికి పలువురు అభినందనలు తెలిపారు.