PLD: వినుకొండ పట్టణంలోని ప్రజా సమస్యల పరిష్కారానికై సోమవారం రోజు మున్సిపల్ కార్యాలయంలో చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు.