సత్యసాయి: తిరుపతికి విచ్చేసిన కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిజాసింగ్కి రేణిగుంట విమానాశ్రయం వద్ద ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ, టెక్స్టైల్స్ శాఖ సవితమ్మ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి సవిత ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.