విజయనగరం పట్టణంలో రోడ్లు ఆక్రమించి వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కార్పోరేషన్ కమిషనర్ పి.నల్లనయ్య హెచ్చరించారు. పట్టణంలోని ట్యాంకు బండ్, కన్యకపరమేశ్వరి, ఎన్సీఎస్ ప్రాంతాలను శుక్రవారం పరిశీలించారు. ఫుట్ పాత్ రోడ్లను అక్రమించి వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిరు వ్యాపారులను హెచ్చరించారు.