NDL: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్ రెడ్డిపై చేసిన వాక్యాలు అనుచితమని జిల్లా సహాయ కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంఘం నాయకులపై బెదిరింపు ధోరణి సరికాదని ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు బాషా తదితరులు పాల్గొన్నారు.