SKLM: మందసలో మహిళా సంఘాలను ఎంటర్ప్రైనర్లుగా తీర్చిదిద్దేందుకు వెలుగు సిబ్బందికి బుధవారం శిక్షణ నిర్వహించారు. ఏపీఎం పైడి కూర్మారావు మాట్లాడుతూ.. గ్రామాల్లో జీవనోపాధి రుణ ప్రణాళికలు సిద్ధం చేసి ఆమోదించుకోవాలని సూచించారు. స్త్రీనిధి, సీఐఎఫ్, బ్యాంక్ లింకేజ్ ద్వారా బయోమెట్రిక్ విధానంలో రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు.