సత్యసాయి: జగరాజుపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల హైస్కూల్ను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ధర్మవరం బృందం మంగళవారం సందర్శించారు. విద్యార్థినులతో చర్చించి, వారి విద్య, భోజన వసతి, హాస్టల్ గదులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో IHRPC నేషనల్ లీగల్ అడ్వైజర్ డాక్టర్ సుమలత, ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ రవివర్ధన్ తదితరులు పాల్గొన్నారు,