SKLM: రాష్ట్రపతి CP రాధాకృష్ణన్ జిల్లాలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన నేరుగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి చేరుకున్నారు. దివంగత కేంద్ర మంత్రి ఎర్రన్న సతీమణి విజయలక్ష్మిని ఆత్మీ యంగా పలకరించారు. అనంతరం కేంద్రమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అక్కడి నుండి హెలికాప్టర్లో విశాఖపట్నం వెళ్లారు.