SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే , రాష్ట్ర PUC ఛైర్మన్ కూన రవికుమార్ అమరావతిలో తన కార్యాలయంలో వివిధ కార్పొరేషన్ల వార్షిక ఆదాయ వ్యయాలు పనితీరుపై సమీక్షా సమావేశం బుధవారంనిర్వహించారు. ప్రతి కార్పొరేషన్ ఆర్థిక వ్యవహారాలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.