NLR: గుంటూరులో జరిగే మాలల మహాగర్జనకు నాయుడుపేట, దొరవారిసత్రం, ఓజిలి, పెళ్లకూరు, చిట్టమూరు మండలాల నాయకులు బయలుదేరారు. వారు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. నేటి ప్రభుత్వాలు పునరాలోచించుకోవాలని, అలాకాని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని తెలిపారు.