NDL: శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి తొలి సమావేశాన్ని నిర్వహించారు. ఛైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి దేవస్థానం ఈవో శ్రీనివాసరావు పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. కార్తీక మాసం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కృష్ణమ్మ హారతి కోటి దీపోత్సవం నిర్వహించారు.