VSP: రైతు బజార్లలో కాయగూరల ధరలను అధికారులు సోమవారం విడుదల చేశారు. వాటి వివరాలు (కేజీ/రూ.లలో) ఉల్లి రూ.16, బంగాళాదుంప రూ.18, వంకాయలు రూ.26/32/40, బెండ రూ.40, మిర్చి రూ.46, కాకరకాయ రూ.30, క్యాబేజీ రూ. 20, క్యారెట్ రూ.40, బీర రూ.48, ఆనపకాయ రూ.22, బరబాటి రూ.38, అల్లం రూ.52, గోరు చిక్కుడు రూ.30గా ఉన్నాయి.
Tags :