BPT: టీడీపీ పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయని గుంటూరు నగర టీడీపీ సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం చుట్టగుంటలో టీడీపీ సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించి పేదలకు కూడు, గూడు, వస్త్రాలు వారికి కల్పించి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అయ్యారని కొనియాడారు.