NDL: బనగానపల్లెకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు అల్తాఫ్ హుస్సేన్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిర రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం పొందాలని సూచించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.