NTR: విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి ఆచ్చెంనాయుడు నాయుడు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబం వద్దకు ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తానని అన్నారు. మే 15వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.