పల్నాడు: ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సోమవారం పర్యటన వివరాలను ఆయన కార్యాలయ సిబ్బంది ఆదివారం విడుదల చేశారు. ఉదయం 10:00 గంటలకు సత్తెనపల్లిలో తాలూకా సెంటర్లో మంచినీటి చలివేంద్రాలు ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు రాజుపాలెంలో PM సూర్య ఘర్, సూర్య ఫలకాల గ్రిడ్ అనుసంధాన ప్రారంభోత్సవ కార్యక్రమoలో పాల్గొంటారు.