SKLM: రౌడీ షీటర్లు నేర ప్రవృత్తికి స్వస్తి పలికి, సత్ప్రవర్తనతో నడుచుకోవాలి అని గార మండల ఎస్సై గంగరాజు అన్నారు. ఆదివారం సాయంత్రం పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నేరాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఘర్షణలకు దూరంగా ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాలతో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.