NDL: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్, బైండోవర్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నేర చరిత్ర కలిగిన వారికి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆయన హెచ్చరికలను బేఖాతరు చేస్తే చర్యలు తప్పవన్నారు.