TPT: లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యులు, కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ పీసీ రాయలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత జాతీయ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. అనంతరం ఆయనకు జ్ఞాపికను అందజేశారు.