KMR: జిల్లా తాడ్వాయి తాహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ముట్టడించారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు పెంచాలని వారు డిమాండ్ చేశారు. వికలాంగులకు రూ. 6000, వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు రూ. 4000 పెన్షన్ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాగయ్య కోరారు.