ATP: జేసీ ప్రభాకర్ రెడ్డిని బాల్యం నుంచి పెంచి అండగా ఉన్న బావ సోమనాథ్ రెడ్డి మరణించారు. ఆయన మరణంతో ప్రభాకర్ రెడ్డి తీవ్ర విషాదంలో ఉన్నారని టీడీపీ నేతలు తెలిపారు. మరోవైపు ఇదే సమయంలో జేసీ దివాకర్ రెడ్డి మనవరాలు కుమారుడికి జన్మనిచ్చారని చెప్పారు. ఒకే రోజు జేసీ కుటుంబంలో విషాదం, సంతోషం ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.