NLR: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత100 రోజుల ప్రత్యేక కార్యక్రమం కోవూరు నియోజకవర్గంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కోవూరు మండలం గంగవరం క్రాస్ రోడ్డు సదరన్ ఛానల్ వద్ద సాగునీటి సంఘాల నేతలు, రైతులు ర్యాలీ చేశారు.