ప్రకాశం: కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలనే డిమాండ్తో కనిగిరిలో AITUC జిల్లా మహాసభల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కులను సాధించేందుకు ప్రభుత్వాన్ని కోరారు. CITU జిల్లా నాయకులు యాసీన్ మాట్లాడుతూ.. కనీస వేతన చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.