VZM: జనవరి 4న, ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయంలో ఫ్లైట్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. ఆదివారం మంత్రి బి.సి జనార్ధన్ రెడ్డి భోగాపురం పర్యటన సందర్భంగా, కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ స్థానిక ఎమ్మెల్యే ,జీ.ఎం.ఆర్. విమానాశ్రయ సిబ్బందితో కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి గ్రూపు ఫోటో తీసుకొన్నారు.