ELR: నూజివీడు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మంత్రి పార్థసారథి పర్యటించనున్నారు. ఈ మేరకు పౌర సంబంధాల శాఖ అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. నూజివీడు ప్రాంతంలోని పలు కార్యక్రమాల్లో హాజరుకానున్నట్లు తెలిపారు. ముసునూరు మండలం ఎల్లాపురం, చాట్రాయి మండలంలో మంత్రి పర్యటిస్తారని కావున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.