W.G: నరసాపురం టీ.డీ.పీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను టీ.డీ.పీ నరసాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు, మత్స్య కార్పొరేషన్ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు, టీ.డీ.పీ కార్యనిర్వాహాక కార్యదర్శి కొవ్వలి మోహన్ నాయుడు సమస్యలు విని ఆర్జీలు స్వీకరించారు.