W.G: ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో నడింపల్లి సత్యనారాయణరాజు స్వగృహంలో బుధవారం రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. డిప్యూటీ స్పీకర్ RRR మాట్లాడుతూ.. కొత్త వరి వంగడాలు జై శ్రీరామ్ వంటి వాటిని సాగుచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అన్నారు. జిల్లా జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.