SKLM: జిల్లా పరిషత్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక (మీ కోసం) నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అర్జీదారులు వారి అర్జీలు Meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులు గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.