KRNL: ఆదోనిలో నేషనల్ జూనియర్ కళాశాలలో జిల్లా అధికారుల ఉత్తర్వులు మేరకు విద్యార్థులకు పోలీసులు ట్రాఫిక్పై, రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ గంట సుబ్బారావు మాట్లాడుతూ..18 ఏళ్ల లోపు విద్యార్థులు బైకులు నడపరాదన్నారు. విద్యార్థులు ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సైబర్ నేరాలు, గంజాయి వంటి పనులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.