NDL: పాములపాడు మండలం భానుముక్కలలో రూ.40 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు నిర్మాణానికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య భూమి పూజ చేసే పనులను ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలన్నదే ప్రభుత్వం లక్ష్మమన్నారు. త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టీడీపీ నేత సురేంద్ర నాథ్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు.