TPT: తిరుపతి జిల్లా కేవీబీ. పురం మండలంలోని కోవనూరు గ్రామ పంచాయతీకి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు డి రామయ్య మృతిచెందారు. విషయం తెలుసుకున్న టీడీపీ మండల అధ్యక్షులు రామాంజులు నాయుడు ఆదివారం ఆయన భౌతికకాయానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.